శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_

శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం టౌన్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ…

దేశంలో ఎక్కడా అక్రమాలు జరిగిన తెలంగాణ కు లింక్ ఉన్నట్టు బయట పడుతుంది

సాక్షిత : బక్క జడ్సన్.. టీపీసీసీ నాయకులు గాంధీభవన్.. దేశంలో ఎక్కడా అక్రమాలు జరిగిన తెలంగాణ కు లింక్ ఉన్నట్టు బయట పడుతుంది ఢిల్లీలో మద్యం అక్రమాలలో కేసీఆర్ కూతురు కవిత కు లింక్ ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో సినిమా…

దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు

దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు …… సాక్షిత : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపటాన్చెరులో ఘనంగా శ్రీ శివ పంచాయతన, హనుమ నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలురెండు కోట్ల 20 లక్షల రూపాయలతో జీర్ణోదరణభారీ సంఖ్యలో హాజరైన…

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదిన సందర్భంగా భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG లో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ లలిత పోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన…

మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ లో ఓం శాంతి బ్రహ్మ కుమారీ వారి నూతన భవన నిర్మాణం

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ లో ఓం శాంతి బ్రహ్మ కుమారీ వారి నూతన భవన నిర్మాణం కొరకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా…

మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్, ఇంద్ర నగర్,JPN నగర్ కాలనీ లలో రూ. (182.50 లక్షలు) ఒక కోటి ఎనభై రెండు లక్షల యాబై వేల రూపాయల అంచనావ్యయం

సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్, ఇంద్ర నగర్,JPN నగర్ కాలనీ లలో రూ. (182.50 లక్షలు) ఒక కోటి ఎనభై రెండు లక్షల యాబై వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు…

ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ..

ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ.. …….. సాక్షిత న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు.…

రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129డివిజన్ పరిధి లోని సూరారం సంజయ్ గాంధీ నగర్ కి చెందిన ఎం.డి.సిరాజ్ మిత్ర బృందం కేంద్ర ,రాష్ట్ర వైప్యాలను నిలదీస్తున్న టి.పి.పి.సి.అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్…

ఆశీర్వదించండి.. రాజన్న రాజ్యం తెస్తా : వైఎస్ షర్మిల

ఆశీర్వదించండి.. రాజన్న రాజ్యం తెస్తా : వైఎస్ షర్మిల * సాక్షిత అమరచింత*: తెలంగాణలో మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన కావాలంటే ప్రజలు తనను ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గెలిపిస్తే, రాజన్న రాజ్యం తెస్తానని ఆ…

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. * …….. సాక్షిత…

You cannot copy content of this page