రంగారెడ్డి నగర్ డివిజన్ జీషన్ బస్తీ, దావూద్ బస్తీ, సంజయ్ గాంధీనగర్ లలో కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ తో ఎమ్మెల్యే పాదయాత్ర… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 36వ…
తిరుపతి జిల్లా.. నగరి ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ దినోత్సవ వేడుకలు… నగరి నియోజకవర్గం వడమాలపేట లో తెలుగుదేశం పార్టీ 41వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు… నగరి నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ గాలి భానుప్రకాష్ ఆదేశాల మేరకు మండల…
ముంబయిలో జరిగిన ఐకాన్ మిస్ ఇండియా పోటీల్లో చంద్రగిరి యువతి భావన విన్నర్గా నిలిచింది. శుక్రవారం చంద్రగిరిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు భావన… వాయిస్ : ఫ్యూచర్ లో సైంటిస్ట్ అవుతానని మిస్ ఇండియా కేజేయం గేమ్స్ ఎంటర్టైన్మెంట్ ఐకానిక్…
నరసరావుపేట మండలం పవిడిమరు గ్రామంలో శ్రీకృష్ణుడి దేవాలయం రెండో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు గ్రామ గ్రామస్తులు పాల్గొన్నారు అనంతరంరొంపిచర్ల మండలం నల్లగార్లపాడు అభయ ఆంజనేయస్వామి దేవస్థానం తిరునాళ్ల కార్యక్రమంల పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి…
LIVE : BJP AP President Sri Somu Veerraju addressing Press
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే టాప్-10 కంటి ఆసుపత్రుల జాబితాలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చోటు దక్కింది. స్పెయిన్ కు చెందిన ఎస్సీ ఇమాగో ఇన్ స్టిటూషన్స్ విడుదల చేసిన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శుభకర హాస్పటల్ ను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్, నిజాంపేట్ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో…
బాపట్ల జిల్లా క్షతగాత్రురాలుకి ఆర్థిక సహాయం అనారోగ్యంతో పట్టణంలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రురాలు గుమ్మడి బుజ్జమ్మకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేసినట్లు అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. అనారోగ్య సమస్యలతో వివిధ కారణాలతో…
ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ…
ఎస్సి వర్గీకరణ చేపట్టాలి ఎస్సిలను మోసగించిన బిజెపి సర్కారు జగిత్యాల, మార్చి 31: ప్రతిపక్షంలో ఉండి ఎస్సి వర్గీకరణకు మద్దతిచ్చిన బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చి వర్గీకరణను పక్కనబెట్టి బిజెపి ఎస్సిలను మోసగిస్తోందని ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం అన్నారు.…