ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ దినోత్సవ వేడుకలు

Spread the love

తిరుపతి జిల్లా.. నగరి

ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ దినోత్సవ వేడుకలు…

నగరి నియోజకవర్గం వడమాలపేట లో తెలుగుదేశం పార్టీ 41వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు…

నగరి నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ గాలి భానుప్రకాష్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు జానా వెంకటయ్య,చిత్తూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ధనంజయులు నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ముఖ్య టిడిపి నాయకులు కార్యకర్తలు 41వ ఆవిర్భావ దినోత్సవను పురస్కరించుకొని, పార్టీ యొక్క జెండా ఆవిష్కరణతో వేడుకలను ఘనంగా నిర్వహించారు .

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిబాణాసంచుల పేలుళ్లతో ,కేక్ కట్ చేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలతో పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page