నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బిఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఖమ్మం బ్యూరో చీఫ్, ఏప్రిల్10,(సాక్షిత న్యూస్)) నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.…
సాక్షిత : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ సూచించారు. శాంతినగర్ లాలాగూడ ప్రాంతానికి చెందిన ఫాతిమా బేగం, మరియు’ షెనా బేగం చెక్కులను సీతాఫల్మండిలోనిఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో …
ప్రకాశం జిల్లా….!!!!! పెద్ద దోర్నాల మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజా భర్త యల్లేష్ వైఎస్ఆర్సిపి నాయకులు పుట్టినరోజు వేడుకలు సన్నిహితులు,స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్యలో అత్యంత వైభవంగానిర్వహించారు, గుమ్మ ఎల్లేష్ కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లు వైఎస్ఆర్సిపి నాయకులు…
సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో డ్రైనేజ్ మాన్ హాల్ రికన్స్ట్రక్షన్ పనులను జలమండలి డిజియెం వెంకటేశ్వర్లు మరియు మేనేజర్ ప్రశాంతి తో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .…
తిరుపతి జిల్లాశ్రీకాళహస్తి టీడీపీ వినూత్న నిరసన శ్రీకాళహస్తి పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు నిరసన వినూత్న రీతిలో నిరసన తెలిపారు. టీవీ, ఎయిర్ కూలర్, ఫ్యాన్ లను పడి పై మోసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.…
LIVE : Minister KTR Unveiling the Statue of Dr. B.R. Ambedkar & Chakali Ilamma at Cheerlavancha
చిట్యాల (సాక్షిత ప్రతినిధి) వార్డు ప్రజలే నా బలం బలగమని కౌన్సిలర్ గోధుమ గడ్డ పద్మ జలంధర్ రెడ్డి అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గోధుమ గడ్డ పద్మ జలంధర్ రెడ్డి ఆదివారం రాత్రి బలగం…
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)చిట్యాల పట్టణానికి చెందిన మంచాల ఎల్లయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి మల్లయ్యని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 10వేల రూపాయలు…
సమన్వయంతో పాటు మరింత బలోపేతమే లక్ష్యం పార్టీ శ్రేణులందరినీ భాగస్వామ్యం చేసేలా కార్యచరణ ప్రభుత్వ అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్…
నరసరావుపేట నియోజకవర్గంలో జొన్నలగడ్డ,రొంపిచర్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ధర్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి విద్యుత్ చార్జీలను వెంటనే…