కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకాలను పేద ప్రజలు సద్వినియోగం

Spread the love

సాక్షిత : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ సూచించారు. శాంతినగర్ లాలాగూడ ప్రాంతానికి చెందిన ఫాతిమా బేగం, మరియు’ షెనా బేగం చెక్కులను సీతాఫల్మండిలోనిఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో    అందచేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page