తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తి రాజులయ్య ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ

యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తి రాజులయ్య ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు వారి పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన…

ఇంటి ముంగిటకే ఉచిత వైద్యసేవలు

ప్రజలకు అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు శ్రీకారం సీఎం జగనన్న దార్శనిక పాలనకు దర్పణం -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు చెవుటూరులో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, ఇంటి…

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం…………………………………. ఉలవపాడు మండలం భీమవరం సచివాలయం (2) పరిధిలోనిగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డి మరియు ఉలవపాడు మండల అధికారులు. గ్రామ సచివాలయ సిబ్బంది. వైఎస్సార్సీపీ…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్అరెస్టు

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టేపాల్లే0 కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కలుజు వద్ద ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5…

పేడన రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం సమీపంలో రైలు కిందపడి వివాహిత మృతి

కృష్ణాజిల్లా పేడన రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం సమీపంలో రైలు కిందపడి వివాహిత మృతి. మృతురాలు 16వ వార్డుకు చెందిన నాంచారమ్మ ( 35)గా గుర్తింపు. ఇటీవల భర్త,ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో వేరొక వ్యక్తితో సహజీవనం. వివాహేతర సంబంధమే మృతికి…

అహోబిలం సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది.

నంద్యాల జిల్లా… ఆళ్లగడ్డ మండలం అహోబిలం సమీపంలో కర్ణాటక నుండి అహోబిలం నరసింహస్వామి దర్శన నిమిత్తం 12 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న టెంపో విహికల్ అహోబిలం సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి.…

216 వాహనాల వేలం .

కర్నూలు జిల్లా… 216 వాహనాల వేలం . వివిధ నేరాల్లో, అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన కేసుల్లో సీజ్ చేసిన మొత్తం 216 వాహనాలకు ఏప్రిల్ 10 న (సోమవారం), ఏప్రిల్ 11 న (మంగళవారం) వేలం నిర్వహించబడుతుందని కర్నూలు జిల్లా…

భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో స్వాతంత్ర్య సమరయోధులు భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా యర్రగొండపాలెం లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి అర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్

కవిత సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యం

బాపట్ల జిల్లా కవిత సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో భారతదేశ మొదటి ఉప ప్రధాని దీనబంధు శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి 115 వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని చిల్లర గొల్లపాలెం రైల్వే గేటు దగ్గర నిర్భాగ్యులు నిరాశలు…

పోరాటాలతో పాటు ప్రజాసేవ కార్యక్రమాలలో డి.వై.యఫ్.ఐ, యస్.యఫ్.ఐ కార్యకర్తలు ముందుంటారు.

డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమటీ సభ్యులు చింతల.రమేష్. -డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ సహకారంతో చిమ్మపుడి గ్రామంలో వికలాంగులకు ఉచిత డ్రై సైకిల్స్ పంపిణీ. -డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ చేస్తున్న సేవలకు,కృషికి పలువురు అభినందనలు వెల్లువ. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: నిత్యం విద్యార్థుల, యువకుల,ప్రజా సమస్యలపై పోరాటాలతో…

You cannot copy content of this page