తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తి రాజులయ్య ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ

Spread the love

యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తి రాజులయ్య ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు వారి పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు చేకూరి సుబ్బారావు మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page