కవిత సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యం

Spread the love

బాపట్ల జిల్లా

కవిత సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో భారతదేశ మొదటి ఉప ప్రధాని దీనబంధు శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి 115 వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని చిల్లర గొల్లపాలెం రైల్వే గేటు దగ్గర నిర్భాగ్యులు నిరాశలు జన గణ లో లేని ఎటువంటి ప్రభుత్వ సహాయం లేని నిరుపేదలకు, జ్యోతిరావు పూలే పెరియ రామస్వామి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , ఆశయాలకు అనుగుణంగా పిట్టలమానిపాలెం విద్యుత్ జేఈ తోట సహదేవుడు, వారి సతీమణి కిరణ్ సహకారంతో 25 కేజీల రైస్ రెండు దుప్పట్లు, నాలుగు జతలు బట్టలు, కొంత నగదు రూపంలో వారికి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కవితా సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గుదే రాజారావు, ఉపాధ్యక్షులు గొర్రె ముచ్చు జయరావు, వేపూరి జోసఫ్ పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page