కృష్ణాజిల్లా
పేడన రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం సమీపంలో రైలు కిందపడి వివాహిత మృతి.
మృతురాలు 16వ వార్డుకు చెందిన నాంచారమ్మ ( 35)గా గుర్తింపు.
ఇటీవల భర్త,ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో వేరొక వ్యక్తితో సహజీవనం.
వివాహేతర సంబంధమే మృతికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.