పేడన రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం సమీపంలో రైలు కిందపడి వివాహిత మృతి

Spread the love

కృష్ణాజిల్లా

పేడన రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం సమీపంలో రైలు కిందపడి వివాహిత మృతి.

మృతురాలు 16వ వార్డుకు చెందిన నాంచారమ్మ ( 35)గా గుర్తింపు.

ఇటీవల భర్త,ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో వేరొక వ్యక్తితో సహజీవనం.

వివాహేతర సంబంధమే మృతికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page