అనునిత్యం ఇతర రాష్ట్రాల నుండి రైళ్లు రాక, పోకలు కు సౌత్ సెంట్రల్ రైల్వే నిలయాలలోలో ఏపీ లో ప్రసిద్ది గాంచిన గుంటూరు రైల్వే స్టేషన్లో ఈరోజు(సోమవారం) ఉదయం 4: 30 గంటలకు రాయగడ నుంచి గుంటూరు కు చేరుకున్న రైలు…
రైలు క్రింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడుని ప్రాణాలకు తెగించి కాపాడిన వరంగల్ ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న హోంగార్డ్ రవి, సదరు హోంగార్డ్ ను ప్రశంసించిన వరంగల్ పోలీస్ కమిషనర్ మరియు అభినందించిన ఏసిపి సత్యనారాయణ, సీఐ శ్రీధర్.
సిటీలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు రూట్ విస్తరణ. ఫేజ్ 2 లో మొత్తం 70 కిలోమీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. సిటీలోని నలుమూలాల…
తమిళనాడులో ఓ మృదువు జంట ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రాణాలను కాపాడింది. అర్ధరాత్రి భగవతీపురం సమీపంలో ఘాట్ రోడ్డుపై వెళ్తున్న ప్లైవుడ్ లారీ రెయిలింగ్ను ఢీకొట్టి కింద రైల్వే ట్రాక్పై పడింది. పెద్ద శబ్దం రావడంతో షణ్ముగయ్య, కురుంతమ్మ దంపతులు…
చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వినుకొండ నుండి గుంటూరు వెళ్తున్న వ్యక్తి దగ్గర వినుకొండ నరసరావుపేట మార్గం మధ్యలో. నరసరావుపేట రైల్వే పోలీస్ లు అతనివద్ద ఎటువంటి బిల్లు లేకపోవడం తో అక్రమంగా తరలిస్తున్నా నగదు, బంగారం అదుపులో తీసికొని అతని వద్ద ఉన్న 11. లక్షల…
సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరనున్న రైలు.
హైదరాబాద్ :వారిద్దరూ ఫ్రెండ్స్. మద్యం తాగడం, గంజాయి పీల్చడం వారి హాబీ.. తరచూ గొడవలు పడుతుంటారు.. ఈ క్రమంలోనే సాయం త్రం వారి మధ్య మళ్లీ వివా దం మొదలైంది.. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు.. అక్కడ ఘర్షణ పడ్డారు.. ఇదే…
విజయవాడ – చెన్నైమధ్య 25 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభంకానున్న రెగ్యులర్ వందే భారత్ రైలునుప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 24 సెప్టెంబర్ 2023న జెండా ఊపి ప్రారంభిస్తారు .ఆంధ్రప్రదేశ్ తమిళనాడులను కలుపుతున్న మొదటి వందే భారత్…
మృతుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఆదుకోవాలిచనిపోయినకుటుంబాలకు 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి నకిరేకల్ సాక్షిత ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం అత్యంత బాధాకరమని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడిఅన్నారు.…