బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం

Spread the love

సమన్వయంతో పాటు మరింత బలోపేతమే లక్ష్యం

పార్టీ శ్రేణులందరినీ భాగస్వామ్యం చేసేలా కార్య‌చ‌ర‌ణ‌

ప్రభుత్వ అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ‌యం సాధించేలా ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాలి : మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు..

ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ,బిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్..

సోమవారం లక్షెట్టిపేట పట్టణం లోని SRR గార్డెన్స్ లో లక్షెట్టిపేట మండలం కి చెందిన గులాబీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో BRS యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ,DCMS చైర్మన్ తిప్పని లింగన్న,మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య,వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్,మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య,పాదం శ్రీనివాస్ ,గ్రామ సర్పంచులు,ఎంపీటీసీలు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page