నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర

Spread the love

Padayatra in the name of Nara Lokesh Yuvagalam

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకుడు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా 400 రోజు 4000 కిలో మీటర్లు కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ప్రారంభించిననున్నారు.ఆ పాదయాత్ర జైత్రయాత్ర కావాలని నిరాటంకంగా కొనసాగాలని ఉత్తరాంధ్రలో ఉన్న ప్రముఖ దేవాలయలలో పూజలు అలాగే చర్చ్ మసీదులలో ప్రార్ధనలు నిర్వహిస్తామని అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు…

Related Posts

You cannot copy content of this page