గడప గడపకు మన ప్రభుత్వం

Spread the love

సాక్షిత : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 48వ వార్డు జీవకోనలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలతో మమేకమయ్యారు, ప్రజల వద్ద నుంచి వస్తున్నా వినతులను అప్పటికపుడు సంభందిత అధికారులతో పరిష్కారదిశగా చర్చించారు, ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష , కార్పొరేటర్ అన్నా సంధ్య , వార్డు అధ్యక్షులు తలారి రాజేంద్ర , సురేంద్ర రెడ్డి , రెడ్డప్ప , వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page