జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం

Spread the love

National Deworming Day

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్బంగా బాలానగర్ మండల ప్రాధమిక పాఠశాలలో బాలానగర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక *బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి విచ్చేసి డాక్టర్ సంధ్యారాణి PO తో కలిసి విద్యార్థిని విద్యార్థులకు ALBENDAZOLE టాబ్లెట్ వేయడం జరిగింది.

ఈ సందర్బంగా కార్పొరేటర్

మాట్లాడుతు నులిపురుగులు ఉన్న పిల్లలకు పౌష్టికహార లోపం అలాగే రక్తహీనతలతో ఎప్పుడు అలసటగా ఉంటారు అదేవిధంగా శారీరక,మానసిక అభివృద్ధిలో మందకొడిగా ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో PHC డాక్టర్ చందర్,డాక్టర్ రాజ్యలక్ష్మి,డాక్టర్ భానురేఖ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ రెడ్డి మరియు నాయకులు రంగంపేట్ శ్రీనివాస్ ముదిరాజ్, మహేందర్ రెడ్డి,ప్రేమ్ కుమార్,ముత్యాల మురళీధర్ PHC సిబ్బంది మోహన్,రోహిణి,ఇందిరా,వినోద తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page