గుడిపూడి కోటమ్మ మృతికి నివాళ్ళు అర్పించిన మువ్వా, తుంబూరు

Spread the love

గుడిపూడి కోటమ్మ మృతికి నివాళ్ళు అర్పించిన మువ్వా, తుంబూరు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగర నాయకులు గుడిపూడి రజనీకాంత్ మాతృమూర్తి గుడిపూడి కోటమ్మ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. కాగా వారి స్వగ్రామమైన చింతకాని మండలం ప్రొద్దుటూరులోని వారి ఇంటి -వద్ద ఆమె మృతదేవాన్ని ఖమ్మం మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ బాబు, పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి, జిల్లా నాయకులు కోటా రాంబాబు తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. మృతదేహానికి పూలమాల వేసి ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్ధించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page