ఎల్లం బావి గ్రామాల ముఖ్యులతో ఎమ్మెల్సీ

Spread the love

కొయ్యలగూడెం, ధర్మోజి గూడెం, ఎల్లం బావి గ్రామాల ముఖ్యులతో సమావేశమైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని కొయ్యలగూడెం, ధర్మోజి గూడెం, ఎల్లం బావి గ్రామాలలో మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ తో కలిసి పర్యటించారు. ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కమిటీలు, పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో సమావేశమై ఎన్నికల విషయం పై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెరాస కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page