పలు కుటుంబాల పరామర్శించిన ఎమ్మెల్యే సండ్ర.

Spread the love


MLA Sandra visited many families.

పలు కుటుంబాల పరామర్శించిన ఎమ్మెల్యే సండ్ర.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

సత్తుపల్లి మండలం, సిద్ధారం గ్రామానికి చెందిన మోరంపుడి సుబ్బారావు,మరిడి సూర్యనారాయణ, పిన్నం సోమశేఖర్ పలు కారణాల చేత అనారోగ్యంతో బాధపడుతుండగా వారి ఇళ్లకు వెళ్లి వారిని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

వీరితపాటు సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మండల నాయకులూ దొడ్డ శంకరరావు, గ్రామ నాయకులూ వైస్ ప్రెసిడెంట్ కంచర్ల రమేష్, మోరంపుడి ప్రసాద్, మోరంపూడీ ప్రభాకర రావు, సాదు జానకి రామ్, మొరంపూడీ గోపాలకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు ములగలపాటి సత్యనారాయణ, గుత్తా వసంత రావు , మరిడి రామరావు, మరిడి నాగేశ్వరావు తదితులున్నారు.

Related Posts

You cannot copy content of this page