NMC వాటర్ బోర్డ్ సాయి రామ్ రెడ్డి కూతురు వివాహా వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద

Spread the love

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ప్రగతి నగర్ కేజిఆర్ కన్వెన్షన్ నందు NMC వాటర్ బోర్డ్ సాయి రామ్ రెడ్డి కూతురు వివాహా వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ , కార్పొరేటర్లు విజయలక్ష్మీ సుబ్బారావు , చిట్ల దివాకర్ , సురేష్ రెడ్డి , గాజుల సుజాత , ఆగం రాజు ముదిరాజ్ , రాఘవేంద్ర రావు కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీమ్ , NMC బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ , సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్ , NMC బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి , బిసి సెల్ ప్రధానకార్యదర్శి దశరథ్ ,ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page