భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజక వర్గంలో బీజేపి పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారములో పెద్ద ఎత్తున మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలుతో నడుస్తోంది..నియోజకవర్గ పర్యటన అశ్వారావుపేట చేరుకున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కు…
2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్ ర్యాంకర్గా నిలిచింది. ఒక్క సెకండ్ ల్యాంగ్వేజ్ (హిందీ) మినహా మిగతా…
తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లెల్ల చిన్నారెడ్డి కలిసిన గద్వాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాదులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా…
ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల చేయాలి ఈ ప్రాజెక్టుల కింద 15 అవుట్ లెట్లను నెల…
జమ్మికుంటలో ముంపునకు గురైన హౌసింగ్ బోర్డ్, అంబేద్కర్ కాలనీలను సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..
*వరద ముంపు బాధితులను ఆదుకోవాలి.. *వరద ముంపు నివారణకు శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలి.. అకాల వర్షాలతో జమ్మికుంట పట్టణంలో వరద నీరు చేరిన హౌసింగ్ బోర్డ్ కాలనీ, అంబేద్కర్ కాలనీలను బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్థానిక బిజెపి…
జనక్ ప్రసాద్, intuc జాతీయ నాయకులు…. కలకత్తా లో వెజ్ బోర్డ్ సమావేశం జరిగింది. భారత దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో 5 సంవత్సరాలకొకసారి ఈ సమావేశం జరుగుతుంది. 19% శాతం మినిమం గ్యారంటీ తో 25 శాతం అలవెన్సులతో…
సాక్షిత : తిరుపతి అభివృద్దికై చేపట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పనుల వివరాలను తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై డైరెక్టర్లతో ప్రత్యక్షంగాను, జూమ్ మీటింగు ద్వారా…
ఎన్టీఆర్ జిల్లా ఎన్టిటిపిఎస్ పొల్యూషన్ పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తనిఖీలు కంట్రోల్ బోర్డు బృందం పరికరాలతో శాంపిల్స్ సేకరణ ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన ఎన్టిటిపిఎస్ అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎన్ టి టి పి ఎస్ ఇబ్రహీంపట్నం…
NMC వాటర్ బోర్డ్ సాయి రామ్ రెడ్డి కూతురు వివాహా వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ప్రగతి నగర్ కేజిఆర్ కన్వెన్షన్ నందు NMC వాటర్ బోర్డ్ సాయి రామ్ రెడ్డి కూతురు వివాహా వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది..…