కార్యకర్త కుటుంబానికి అండగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

MLA Goodem Mahipal Reddy with the activist’s family

కార్యకర్త కుటుంబానికి అండగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అనారోగ్యంతో మృతి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త నాయకోటి అర్జున్ కుటుంబానికి 10,000 రూపాయల అందజేత

మంగంపేట్

అనారోగ్యంతో మృతి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు.

మంగంపేట్ గ్రామానికి చెందిన,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకోటి అర్జున్ అనారోగ్యంతో మృతి చెందాడు.

ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ద్వారా 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రూపేరవు నరేందర్ ఉప సర్పంచ్ నక్క నగరాజ్ కత్తుల రవి కుమార్ రూపేరవు లక్ష్మణ్ రావ్ మాచబోయిన శ్రీశైలం మన్నే రఘు మన్నే సంతోష్ పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page