యాట అండాలు అంత్యక్రియలకు పదివేల రూపాయలు ఆర్థిక సాహాయం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో యాట అండాలు మహిళ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు రాష్ట్ర నాయకులు గూడెం మసూదన్ రెడ్డి ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ 10000 పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఇట్టి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ ఉప సర్పంచ్ యాట దయానంద్ గ్రామ కమిటీ అధ్యక్షులు చాకలి ప్రకాష్ నరేందర్ దొంతి కొమరేష్ రొయ్యపల్లి ఆంజనేయులు రొయ్యపల్లి నర్సింలు భాజ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page