పదివేల రూపాయల వేతన ఒప్పందం కుదిర్చినందుకు కార్మిక సంఘం అధ్యక్షులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని సన్మానించిన వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్మికులు.. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్…
గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో యాట అండాలు మహిళ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి…
సీపీఎస్ రద్దు చేయలేమని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రూ. పదివేల కనీస పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన పెట్టింది. సీపీఎస్ను రద్దు చేసే ప్రశ్నే లేదని అయితే సీపీఎస్ కన్నా మంచి స్కీం ఇస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి స్పష్టం…