యాట అండాలు అంత్యక్రియలకు పదివేల రూపాయలు ఆర్థిక సాహాయం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో యాట అండాలు మహిళ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి…

You cannot copy content of this page