పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సామూహిక వివాహాలకు ముహూర్తం ఖరారు.

Spread the love

mass marriages in Peddapally district

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సామూహిక వివాహాలకు ముహూర్తం ఖరారు.

సాక్షిత పెద్దపల్లి బ్యూరో

పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో
స్థానిక గోదావరిఖని కొందండ రామలయంలో ఆసర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు & తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు డా. పెంట రాజేష్ ఆధ్వర్యంలో సామూహిక వివాహలకు గోవర్ధనగిరి మధుసుధనాచార్యులు చే ముహుర్తమును ఖరారు చేసినారు.

ఈ సుముహూర్తంను పురస్కరించుకోని డా.పెంట రాజేష్ మాట్లాడుతు గత ఆరు సం వేదబ్రహ్మణులచే ఇప్పటి వరకు 104 జంటలకి ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివాహలు జరుపబడినవి. అదే విధంగా ఏడవ సంవత్సరం కూడా ఒక మంచి ముహుర్తంన తేది 09- 03 – 2023 గురువారం రోజున ఉ॥ 09:31 ని౹౹ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ సాముహిక వివాహలు జరుపబడును.

ఈ యొక్క సాముహిక వివాహాలు చేసుకునే పెద జంటలు మరియు ఆదర్శ వివాహాలు చేసుకోదలచిన వారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని సిరి ఫంక్షన్ హాల్ లో వారి యొక్క వయసు ధ్రువీకరణ పత్రాలు మరియు ఆధార్ కార్డ్ రెండు ఫోటో కాపీ లతో సంప్రదించగలరు అని ఒక ప్రకటనలో తెలిపారు. మీరు సప్రదించవలసిన నెంబర్లు 9866632222, 8897374701, 9154663222

Related Posts

You cannot copy content of this page