రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్

Spread the love

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రం లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి జిల్లా సంయుక్త కలెక్టర్ మధుసూదన్ నాయక్ RDO దాసరి వేణు ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య AMC వైస్ చైర్మన్ బైస ప్రభాకర్ స్థానిక సర్పంచ్ రాగం రాజక్క తహసీల్దార్ సునీల్ దేశ్ పాండే వివిధ శాఖల అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు వైద్య సిబ్బంది రెవిన్యూ సిబ్బంది రేషన్ డీలర్లు నాయకులు రక్త దాతలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు….

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page