మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ 30వేలరూపాయలు ఆర్థిక చేయుత

Spread the love

బందరు మండలం ఎన్ గొల్లపాలెం పంచాయతీ పరిధిలోని తుమ్మలపాలెం గ్రామానికి చెందిన *వాసుమిల్లి ఏడుకొండలు గిరిజ ప్రియా తండ్రి కూతురు ఇద్దరు ఇటీవల ప్రమాద బారిన పడి ఇద్దరు కూడా మంచానికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబ పరిస్థితిని జనసేన పార్టీ నాయకుడు కర్ర రామకృష్ణ ద్వారా తెలుసుకున్న జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రమాదం జరిగిన విషయాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు తండ్రి కూతురు ఇద్దరు తమ కాళ్లకు ఆపరేషన్ జరిగిన విషయాన్ని బండి రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చి కన్నీటి పర్యంతమయ్యారు

చలించినబండిరామకృష్ణ వెంటనే30వేలరూపా
యలుఆర్థిక సాయం బాధిత కుటుంబానికి అందించి పాప చదువు నిమిత్తం 20,000వేల రూపాయలు ఇంటి అవసరాలకు 10,000వేల రూపాయలు జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామ్ తో కలిసి బాధితుని భార్య సుకన్యకు బండి రామకృష్ణ అందజేశారు

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల,పట్టణ,జిల్లా నాయకులు గల్లా తిమోతి, గడ్డంరాజు,బొమ్మసాని నరేష్ వంపుగడల చౌదరి,కర్ర గాంధీ, మోకా రవి,జన్ను నాగరాజు, మహమ్మద్ సమీర్, పిచ్చేశ్వరరావు, నాంచారయ్య,మణిబాబు, ముకొల్లువెంకటేశ్వరరావు, తిరుమలగిరి నాగబాబు, గూడపాటి రాముడు తుమ్మలపాలెం గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 12 01 At 12.51.24 Pm
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page