అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కూన శ్రీశైలం గౌడ్ *

Spread the love

Koona Srisailam Goud pays tribute to Ambedkar’s statue

డా.బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కూన శ్రీశైలం గౌ

డ్ సాక్షిత : డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ని పురస్కరించుకొని సుభాష్ నగర్ డివిజన్ భాజపా అధ్యక్షులు కంది శ్రీరాములు ఆధ్వర్యంలో జీడిమెట్ల బస్ డిపో వద్ద నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం.ఎస్ వాసు, భావిగడ్డ రవి, డివిజన్ ఇంచార్జ్ గరిగె శేఖర్ ముదిరాజ్, నాయకులు అంగడి మల్లేష్, దేవర రమేష్, భీమ రాజు, గుబ్బల లక్ష్మీనారాయణ,కుమ్మరి శంకర్, రాము, కె.సాయి రాంరెడ్డి, బొబ్బ ప్రసాద్, గుబ్బల రమణ, విజయ్, సంగీత పాత్రో, సౌరభ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page