కడ్తాల్ లో మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ 20,000/

Spread the love

Jarpula Radhakrishna Charitable Financial assistance of Rs 20,000/ to the families of those killed in Kadtal

కడ్తాల్ మండలంలో పలు మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ద్వారా 20,000/ రూపాయల ఆర్థిక సాయం*


కడ్తాల్ మండలంలో పలు మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20,000/ ఆర్థిక సాయం అందించారు.కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన సిల్వేరు లావణ్య

.
కొంట్రిగాని బోర్డు తండా గ్రామపంచాయతీకి పరిధిలోని పెద్దిరెడ్డి తండాకు చెందిన జర్పుల దేవ్ల నాయక్.నార్లకుంట తండా గ్రామపంచాయతీకి చెందిన కాట్రావత్ రుకాలి.రేఖ్య తండ గ్రామపంచాయతీ పరిధిలోని ఠాకరాజుగూడా తండాకు చెందిన విస్లావత్ రుక్క

.ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లో మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించి ఒక్క కుటుంబానికి 5000 చొప్పున నాలుగు కుటుంబాలకు మొత్తం 20,000/వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అందించగా,రేఖ్య తండా సర్పంచ్ హరిచంద్ నాయక్ రుక్క కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి నరసింహ ఎంపీటీసీ లచ్చి రామ్ నాయక్ సర్పంచులు హరిచంద్ నాయక్ సులోచన సాయిలు సేవ్య వెంకోబా నాగమణి లోకేష్ పూజ దేవా ఉప సర్పంచ్ రామకృష్ణ జగన్ రాములు నాయక్ డైరెక్టర్ లాయక్ అలీ వార్డు సభ్యులు బిక్షపతి కుట్యా నాయకులు రాములు ధర్మ బలరాం రాజు శ్రీను మహేష్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజు గణేష్ భాస్కర్ కృష్ణ శేఖర్ కర్ణాకర్ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page