పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా

Spread the love

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ ఈస్ట్, వెంకటేశ్వర వెస్ట్, న్యూ వివేకానంద నగర్, శ్రీనివాస్ నగర్ లలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో వెంకటేశ్వర రెడ్డి , నార్లకంటి దుర్గయ్య, నాగదీప్ గౌడ్,అలువేలుమహేష్, లక్ష్మి, వనజ, పద్మ, అనిత,మూర్తి, శివ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page