గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కాలనీ లోని ఇండ్లు నీట మునగడంతో కాలనీలో పర్యటించి సహాయక చర్యలు చేయవలసిందిగా అధికారులను కోరి
మరియు
ఎం.ఎన్.రెడ్డి నగర్ లో రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తుందని కాలనీవాసులు తెలియజేయడంతో కాలనీలో పర్యటించి తగు జాగ్రత్తలు చేయవలసిందిగా జిహెచ్ఎంసి అధికారులకు సూచించి
మరియు
కుత్బుల్లాపూర్ లో శిధిలావస్థలో ఉన్న ఇండ్ల పరిశీలించి అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరి ఏ అవసరం ఉన్న జిహెచ్ఎంసి అధికారులకు తెలియజేయవలసిందిగా కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి.

Related Posts

You cannot copy content of this page