Whatsapp Image 2024 01 10 At 2.25.05 Pm

గత రెండు రోజులుగా తగులబడుతున్న డంపింగ్ యార్డ్

వికారాబాద్ జిల్లా సాక్షిత న్యూస్ రూరల్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ని గంగారాం మేకల గండిలో గత రెండు రోజులుగా తగులబడుతున్న డంపింగ్ యార్డ్…ఈ విషయం లో స్థానికులు మొదటి రోజు మున్సిపల్ సిబ్బందికి సమాచారం తెలియచేసిన నామమాత్రంగా వాటిని…

కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న జగన్

కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న జగన్ చికిత్స తీసుకుంటున్నా ఇంకా పూర్తిగా తగ్గని జ్వరం నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్న సీఎం

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కాలనీ లోని ఇండ్లు నీట మునగడంతో కాలనీలో పర్యటించి సహాయక చర్యలు చేయవలసిందిగా అధికారులను కోరిమరియుఎం.ఎన్.రెడ్డి నగర్ లో రోడ్డుపై…

గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో

గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . అందులో భాగంగా చందానగర్ డివిజన్…

అనురాధల నివాస గృహం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గోడ కూలిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు.

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ బబ్బుగూడలోని నివాసం ఉంటున్న గణేష్, అనురాధల నివాస గృహం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గోడ కూలిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ…

బెల్లయ్య నాయక్, జాతీయ ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్. 85 రోజులుగా మణిపూర్ మండుతోంది

గాంధీ భవన్.. బెల్లయ్య నాయక్, జాతీయ ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్. 85 రోజులుగా మణిపూర్ మండుతోంది బిజెపి, కేంద్రం చేతగాని తనానికి మణిపూర్ నిదర్శనం. చాలామంది గిరిజనులు మణిపూర్ వదిలిపోయారు కుకీ , మైతేలీ తేగల మధ్య అతిపత్య పోరు…

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం

సాక్షిత : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వెంటనే స్పందించి అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే…

గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు

సాక్షిత : గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . అందులో భాగంగా…

You cannot copy content of this page