గాంధీ భవన్.. బెల్లయ్య నాయక్, జాతీయ ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్. 85 రోజులుగా మణిపూర్ మండుతోంది బిజెపి, కేంద్రం చేతగాని తనానికి మణిపూర్ నిదర్శనం. చాలామంది గిరిజనులు మణిపూర్ వదిలిపోయారు కుకీ , మైతేలీ తేగల మధ్య అతిపత్య పోరు సాగుతోంది మైతేయి తెగను ఎస్టీ లో కలపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది అక్కడ బిజెపి సర్కార్ ఏర్పాటైన తేగల మధ్య కొట్లాటలు, చర్చిల మధ్య కొట్లాటలు అవుతున్నాయి కుకీ తెగలో అసంతృప్తితో రగులుతోంది. 12 మంది బిజెపి ఎమ్మెల్యేలు రాజీమానా చేస్తూ.. బిజెపి డైరెక్షన్ లో ఆందోళన జరుగుతోందన్నారు ఇప్పటికే 350 మంది ప్రజలను చంపేశారు మహిళలను నగ్నగా రోడ్డుపై తిప్పుతున్నారు. ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదు కానీ ఇప్పుడు మోడీ బాధాకరం అంటున్నారు మణిపూర్ లో గెలవడానికి అనుసరించిన వ్యూహం రాజీవ్ గాంధీ ప్రధాని గా వున్నప్పుడు శాంతిని నెలకొల్పారు అసలు బిజెపి సర్కార్ ఏం చెయ్యాలనుకుంటుంది మహిళలను నగ్నగా ఉరేగిపు చేస్తున్నారు కేంద్ర వైఫల్యమే.. రెండు జాతుల మధ్య పోరు పెట్టిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అది మాట్లాడకుండా ఎక్కడ డ్రామా చేస్తున్నారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం కిషన్ రెడ్డి చేసే డ్రామా చూస్తే.. బ్రహ్మనందం కూడా నవ్వుకుంటారు కేంద్రమంత్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారా .. అంత డ్రామా నే బండి సంజయ్ కి క్రెడిట్ పోతుందని కిషన్ రెడ్డి అరెస్ట్ చేయించుకున్నారు తెలుగు చిత్ర పరిశ్రమకు పోటీ పడి పనిచేస్తున్నారు బిజెపి, బిఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అవసరమైతే కవితను అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ పై కూడా బిజెపి కేసు పెట్టె ఛాన్స్ వుంది.
Related Posts
Spread the love హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష తన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించను న్నట్లు సమాచారం. అలాగే…
Spread the love మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్వనపర్తి జిల్లాకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ చెన్నయ్య (తేజ) హత్య జరిగిన విషయం తెలిసిందే. బోరబండ పోలీసుల వివరాలు.. యూసుఫ్గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్నగర్ వాసి సంపత్ యాదవ్…
Spread the love హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితనుబీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు కలిశారు. ఉద యం 10 గంటలకు తీహార్ జైలులో ఉన్న కవితతో వీరిద్దరూ ములాఖాత్ అయ్యారు. అనంతరం తిరిగి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు…
Spread the love జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్పుల పంపిణీ వంద శాతం చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి.…
Spread the love కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
Spread the love ఈవీఎం యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఈవీఎం…
Spread the love ప్రశ్నించే గొంతుక.. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి. తన ఛానల్ ద్వారా అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి తప్పు చేసేవారు తన వారైనా ప్రత్యక్ష ఆధారాలతో నిలదీసి ప్రశ్నించే జర్నలిస్ట్ మన తీన్మార్…
Spread the love ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం అత్యధిక ఓటర్లు ఉన్న దేశం కూడా మనదే మన దేశానికి స్వతంత్రం అనంతరం 1952లో మొట్టమొదటిసారిగా జనరల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు అక్షరాస్యత రేటు 20%…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కై అలుపెరగకుండా శ్రమించారు….. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభినందన ఎమ్మెల్యే గాంధీ* పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తదనంతరం కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు…
Spread the love సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం…