తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం తాడేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా టిడిపి నేతలతో కలసి కేక్ కట్ చేసి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వెంకట్రావు టిడిపి నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
sakshithanews
sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field
Related Posts
Spread the love సాక్షిత : సామాన్యుడిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం, దామర మడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గ్రామం నాయకులు…
Spread the love నెల్లూరుటౌన్ వేడాయపాలెం లోని గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చి నందు నెల్లూరు జిల్లా ఇంచార్జి రెవరెండ్ ఎస్. చిట్టిబాబు ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ రిపార్మెడ్ చర్చ్ ఆఫ్ ఇండియా వైజాగ్ వారు 2023-2024 సంవత్సరానికి సంబంధించిన దైవ…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
Spread the love స్థానిక జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కాపు,బలిజ,తెలగ కులాల వారి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సహాయానికి కులం…
Spread the love 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ సాక్షిత : మే 13 వ తేదీ పోలింగ్ రోజున ఉదయం 5గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి…
Spread the love హైదరాబాద్ : దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఏసీ బస్సుల్లో మే 15 నుంచి ప్రయాణికులకు అందించే స్నాక్స్ను నిలిపివేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. టికెట్ చార్జీతో పాటు అద నంగా రూ.30 వసూలు చేస్తూ ఆర్టీసీ ప్రయాణికు…
Spread the love మంత్రి కాకాణి ని గెలిపించుకోవడమే మా ధ్యేయం అంటూ మంత్రి కాకాణి కి సంఘీభావాన్ని తెలియజేసిన పొదలకూరు మండల కేంద్రానికి చెందిన పాముల వీధి ప్రజలు”* “ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండే మంత్రి కాకాణి కి ప్రతి…
Spread the love ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. తన కూతుళ్లను కలిసేందుకు మే 17న తన సతీమణి భారతితో కలిసి లండన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ పిటిషన్ వేశారు.…
Spread the love హెలిప్యాడ్ స్థలం : STBC మైదానం సభ స్థలం : వై.యస్.ఆర్ సర్కిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 9వ తేదీ గురువారం ఉదయం కర్నూలు నియోజవర్గంలో YSR సర్కిల్ నందు జరగబోయే…
Spread the love వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం కొత్త చెరుకొమ్మువారిపాలెం , పాత చెరుకొమ్మువారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు…
Spread the love భారీ గజమాల లతో ఘన స్వాగతం పలికిన ఆనేమడుగు, మొండిదిన్నె పాలెం గ్రామ ప్రజలు.. ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తో పాటు ప్రచారంలో పాల్గొన్న హీరో నారా రోహిత్, కమెడియన్ రోలర్…