పంట నష్టానికి వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి

Spread the love

నేనున్నానని రైతులకు మొన్న జరిగినా అకాల వర్షం పడి పంట నష్టానికి వెంటనే స్పందించిన మన ప్రభుత్వ విప్ యువ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట పట్టణంలో ఇల్లంతకుంట మండలంలో బోగంపడ్ మొన్న జరిగిన అకాల వర్షం తో పంట నష్టపోయిన రైతులకు వెంటనే స్పందించిన పాడి కౌశల్ రెడ్డి అన్ని గ్రామాలలో పర్యవేషించి అన్ని గ్రామాల్లో రైతులకు భరోసా ఇచ్చి నేనున్నానని అంటూ ఏకైక వ్యక్తి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి పంట నష్టానికి చూసి అది సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన ఆకలి వర్షంతో పంట నష్టంలో ఉన్న ప్రతి గ్రామంలో వ్యవసాయకునికి,ఎకర అక్షరాల పదివేల రూపాయలు చొప్పున నేనున్నానని ప్రతి గ్రామ రైతులకు అందజేసిన ఏకైక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని మన ఇల్లంతకుంట మండలం ఎంపీటీసీ మరియు కరీంనగర్ జిల్లా రైతు సంఘ అధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి, మాట్లాడుతూ ఆకల వర్షానికి నష్టపోయిన రైతు బిడ్డల దగ్గరికి వెళ్లి మన యువ నాయకుడు ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి వారి పంటలను చూసి మన కెసిఆర్ దృష్టికి తీసుకు పోయినందున మరియు వెంటనే కెసిఆర్ గారు స్పందించి రైతులకు నష్టపరిహారం కింద నేనున్నానని భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ మర కరీంనగర్ జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు ఎక్కేటి సంజీవరెడ్డి పేర్కొన్నారు,, జై కౌశిక్ అన్న జై జై కౌశిక్ అన్న, జై కేసీఆర్ జై జై, కేసీఆర్.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page