భద్రాద్రి రాములోరిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

Spread the love

సాక్షిత ; * ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భద్రాద్రి రాములోరిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్, రాజేష్, రచ్చ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page