గడప గడపకు వెళుతూ… ప్రచారం

Spread the love

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మునిసిపాలిటీలోని 4వ వార్డు15 వ వార్డులో, మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, కారు గుర్తుకు ఓటు వేసి, పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, భారీ మెజారిటీతో గెలిపించాలని, గడప గడపకు వెళుతూ… ప్రచారం నిర్వహించిన, వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” .*

ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page