భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

Spread the love
Future Prime Minister of India Rahul Gandhi Bharat Jodo Yatra

భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో భాగంగా నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన బహిరంగ సభకు సంఘిభావంగా కుత్బుల్లాపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సుమారు నాలుగు వేల మంది కార్యకర్తలతో కలిసి వెళ్లి స్వాగతం పలికిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మి,INTUC ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సదానందం, బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ వరమ్మ, యువజన కాంగ్రెస్ నాయకులు

మద్దికుంట నవీన్ రెడ్డి, మైనారిటీ నాయకులు చాంద్ పాషా, 126 డివిజన్ మెంబెర్షిప్ ఇంచార్జ్ గడ్డమీది భరత్ గౌడ్, 129 డివిజన్ మెంబెర్షిప్ ఇంచార్జ్ నీలి రహ్మతుల్లా,వోమ్పుగుడెం రాజిరెడ్డి,మాధవ రెడ్డి,మిద్దెల సీతారాం రెడ్డి, ఫాతిమా,అనిత, ఆదిరెడ్డి నిశాంత్ రెడ్డి,అర్కల విజయ్ గౌడ్,జక్కుల మల్లేష్,కుమార్ యాదవ్, నర్సింగ్, శ్రీకాంత్,సిరిగల్ల బాబు, కొత్తపేట శ్రీనివాస్, పోషి మహేష్,బైండ్ల దయానంద్, చింతకింది సురేష్,రేవంత్ యువసేన అధ్యక్షుడు గూడ ప్రవీణ్ గౌడ్,దినేష్,పాల్, NSUI నాయకులు రాజశేకర్,బండి సాయి,యూత్ కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి, దోర అరుణ్,కమ్మెట మహేష్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page