ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ

Spread the love

free-distribution-of-note-books-to-government-school-students

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధి మెట్టుకాని గూడ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దాతల సహకారంతో రూపొందించిన నోట్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో గాజులరామారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి నవాబ్, ఉపాధ్యక్షులు మల్లేష్, వార్డ్ మెంబర్ అజయ్ ప్రసాద్ గుప్తా, సీనియర్ నాయకులు లక్ష్మణ్, నర్సింగ్, రఘుపతి రెడ్డి, నవీన్, అక్బర్, మెట్టుకానిగూడ అధ్యక్షులు మహేష్, గోపాల్ , సమ్మయ్య, వేంకటేష్ , బాలమల్లేష్, యువ నాయకులు పృద్వి, భరత్, రతన్ సింగ్, మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, తెరాస కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page