మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో శ్రీశైలం గౌడ్

Spread the love
Former MLA Kuna Srisailam Goud in the previous by-election campaign

మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ **


సాక్షిత : చౌటుప్పల్ మండలంలోని జైకేసారం, నేలపట్ల, కుంట్లగూడెం, మందలగూడెం గ్రామాలలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే, చౌటుప్పల్ మండల ఇంచార్జ్ కూన శ్రీశైలం గౌడ్ పాదయాత్ర చేపట్టారు.

జైకేసారం గ్రామంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పార్టీ కిరాయి మూకలతో బీజేపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.

నాయకుల్ని కొనగలరు కానీ ప్రజలను కొనలేరు.

హుజురాబాద్ తీర్పు మునుగోడు లో కూడా రిపీట్ అవుతుంది.

సర్వేలన్ని బీజేపీ గెలుస్తుందని చెప్తున్నాయి. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడులో తిరుగుతున్నారు.

టీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపును ఆపలేరు – కూన శ్రీశైలం గౌడ్

Related Posts

You cannot copy content of this page