గణనాథులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

Spread the love

Former MLA and BJP state leaders Kuna Srisailam Goud who visited the shrines and offered special pooja

గణనాథులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ .


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వల్లభాయ్ పటేల్ నగర్, చంద్రగిరి నగర్, భవాని నగర్, చింతల్ రింగ్ రోడ్, కొంపల్లి, రిచ్ టవర్ లలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సందర్శించి, గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలందరిపైన లంభోదరుని ఆశీస్సులు ఉండాలని, విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదని కోరుకున్నట్లు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page