లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ

SAKSHITHA NEWS

Construction of CC roads to be undertaken with an estimated cost of lakhs of rupees

సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి లో గల ప్రైమ్ మార్క్ సిగ్నస్ అపార్ట్మెంట్స్ నుండి మసీదు వరకు, డైమండ్ హైట్స్, గోపన్ పల్లి తండా, కేశవ నగర్, TNGO’S కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీలలో రూ.3.28 మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మరియు ఓపెన్ జిమ్ ను కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన

,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు ఓపెన్ జిమ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని ,

ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, థీమ్ పార్క్ ల ను అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని, ఓపెన్ జిమ్ వలన పిల్లలకు, యువతకు, వృద్ధులకు కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది

అని, కాంక్రీట్ కి కారణ్యంలో థీమ్ పార్క్ కూడా లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయి అని, థీమ్ పార్క్ లను అన్ని రకాల మౌలిక వసతుల తో, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ గారు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది ,

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.


SAKSHITHA NEWS

Related Posts

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటి అకాడమీలో ” కార్గిల్ విజయ్ దినోత్సవము

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSజగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటి అకాడమీలో ” కార్గిల్ విజయ్ దినోత్సవము ను పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుడు , పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు కార్గిల్ యుద్ధం గురించి , సైనికుల…


SAKSHITHA NEWS

ఆనందోత్సవాన్ని నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ బాలికల జూనియర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSఆనందోత్సవాన్ని నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల స్వాగతోత్సవ్ సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన ఉత్సాహం కలుగుతుందని మరియు వివిధ కార్యక్రమాలను చాలా ఉషారుగా పూర్తి చేయవచ్చనని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి. నరేందర్ రెడ్డి స్థానిక ఒక ప్రవేట్…


SAKSHITHA NEWS

You Missed

కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు..

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 11 views
కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు..

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటి అకాడమీలో ” కార్గిల్ విజయ్ దినోత్సవము

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటి అకాడమీలో ” కార్గిల్ విజయ్ దినోత్సవము

ఆనందోత్సవాన్ని నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ బాలికల జూనియర్

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 15 views
ఆనందోత్సవాన్ని నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ బాలికల జూనియర్

జనసేన సభ్యత్వం భవిష్యత్తుకు హామీ

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 14 views
జనసేన సభ్యత్వం భవిష్యత్తుకు హామీ

భద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 14 views
భద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ

చెన్నూర్ మున్సిపాలిటీ 5th.వార్డులో వనమహోత్సవం

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 10 views
చెన్నూర్ మున్సిపాలిటీ 5th.వార్డులో వనమహోత్సవం

You cannot copy content of this page