వివిధ గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్

Spread the love

CMRF for 42 beneficiaries from different villages

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు

సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 16 లక్షల 76 వేల 500 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

Related Posts

You cannot copy content of this page