తోటి స్నేహితురాలికి ఆర్థిక సాయం చేసిన మిత్రబృందం

తోటి స్నేహితురాలికి ఆర్థిక సాయం చేసిన మిత్రబృందం — గతంలో ఇద్దరు మిత్రులకు ఆర్థిక సాయం చేసిన మిత్రబృందం చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998 -99 సం.లో 10వ చదువుకున్న తోటి విద్యార్థిని…

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం – మంత్రి జగదీష్ రెడ్డి

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం – మంత్రి జగదీష్ రెడ్డి — కర్ణాటక ఎన్నికలు బిజెపికి చెంపపెట్టు — వచ్చే ఎన్నికల్లో బిజెపికి ప్రజలే బుద్ధి చెబుతారు — హనుమజ్జయంతి వేడుకల్లోపాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి. చిట్యాల…

కాంగ్రెస్ పార్టీ గెలుపు బిజెపికి చెంపపెట్టు లాంటిది – బత్తుల మల్లేష్ గౌడ్

కాంగ్రెస్ పార్టీ గెలుపు బిజెపికి చెంపపెట్టు లాంటిది – బత్తుల మల్లేష్ గౌడ్ చిట్యాల సాక్షిత ప్రతినిధి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మధుయాష్కి యువసేన రాష్ట్ర…

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ — చిట్యాల మండలంలో పలు రైస్ మిల్లులను తనిఖీ చేసిన అధికారులు చిట్యాల – సాక్షిత ప్రతినిధి ధాన్యం దిగుమతులను వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. చిట్యాల…

గ్రామాల అభివృద్దే ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి

గ్రామాల అభివృద్దే ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి — నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం — తాళ్ల వెల్లం గ్రామంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిట్యాల సాక్షిత ప్రతినిధి గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్…

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైద రవీందర్

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైద రవీందర్ నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇంచార్జిదైద రవీందర్ సందర్శించారు.ఈ సందర్భంగా దైధ రవీందర్ మాట్లాడుతూ నకిరేకల్…

పట్టాలు ఉన్న స్థలాలు మాయం

పట్టాలు ఉన్న స్థలాలు మాయంసూరారంలో పేదల పట్టా స్థలాలు కబ్జాసూరారం సర్వే నెంబర్ 190 లో గతంలో పేదలకు పట్టాలు పంపిణి చేశారు అయితే ఇక్కడ కొంతమంది లీడర్లలాగా చలామణి అవుతున్న కొందరు పెద్ద మనుషులు పట్టాలు ఉన్నవారి స్థలాలను కబ్జా…

కట్ట మైసమ్మ శిఖం చెరువు మెల్లగా కబ్జా

కట్ట మైసమ్మ శిఖం చెరువు మెల్లగా కబ్జా సాక్షిత : కుత్బుల్లాపూర్ సూరారం ప్రధాన రహదారి పైన ఉన్న కట్ట మైసమ్మ చెరువు మెల్లగా కబ్జా కి గురైవుతుంది , పట్ట పగలే చెరువు లో మట్టిని నింపుతున్నారు, ఇంత దైర్యం…

పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలిపెండింగ్ పనుల వల్ల వత్తిడి పెరుగుతుంది, పనులు పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలి. సూర్యాపేట సాక్షిత ప్రతినిధి జిల్లా పోలీస్ కార్యాలయంలోయస్.పి రాజేంద్ర ప్రసాద్ ఐపిఎస్ పోలీసు…

నేషనల్ కమీషన్ ఫర్ మైనారిటీస్ మెంబర్ ను కలిసిన ఎంపిజే బృందం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపిజె), జిల్లా అధ్యక్షుడు షేక్. ఖాసిమ్ తన సభ్యులతో నేషనల్ కమీషన్ ఫర్ మైనారిటీస్ సభ్యురాలుకుమా‌రి సయ్యద్ షహజాది ని కలిశారు. ఈ సందర్భంగా 1వ తరగతి…

You cannot copy content of this page