సోనియా గాంధీ విజయభేరి సభ సన్నాహక సమావేశం లో రాగిడి

ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ డివిజన్లో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అధ్యక్షతన వారి నివాసంలో ఏర్పాటుచేసిన సోనియా గాంధీ విజయభేరి బహిరంగ సభ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విజయభేరి సభ…

బిఆర్ఎస్ పాలనలో యువత భవిత ఆగమాయే-ఎంపీపీ వైయస్సార్

బిఆర్ఎస్ పాలనలో యువత భవిత ఆగమాయే-ఎంపీపీ వైయస్సార్ లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి..? నిరుద్యోగ భృతి హామీ ఏమైంది? కొలువులు భర్తీ చేయమంటే ఉన్న ఉద్యోగాలు ఊడబీకిండు రాష్ట్ర యువత కొలువులకు నోచుకోక అలమటిస్తున్నారు కెసిఆర్ ప్రభుత్వం యువతను గంజాయికి,మద్యానికి బానిసలను చేస్తోంది…

తెలంగాణ సాయుధ పోరాట పేటెంట్ హక్కు కమ్యూనిస్టులకే.సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు ఉమా మహేష్, కీలుకాని లక్ష్మణ్.

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నేడు షాపుర్ నగర్ లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్ స్టాఫ్ వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బారతదేశానికి స్వాతంత్రం వచ్చినా నిజాం పరిపాలనలో ఉన్న…

తెలంగాణలో విప్లవం మొదలైంది.. నీ పతనం తథ్యం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ మాయమైపోయారని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు.. మీడియాతో మాట్లాడుతూ.. సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలి తీసుకున్నారని ఆరోపించారు. 12 వందల మంది…

అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన బిజెపి నాయకులు పీసరి కృష్ణారెడ్డి

అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి గ్రాడ్యుటి అమలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంపు ఇతర సమస్యలు పరిష్కరించాలని వారి డిమాండ్ కు మద్దతుగా సంఘీభావం తెలపడం జరిగింది బిజెపి నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అంగన్వాడీ…

నిరుద్యోగుల కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి

నిరుద్యోగుల కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి . నిర్వహించిన 24 గంటల ఉపవాస దిక్షకు మద్దతుగా పఠాన్ చెరు నుంచి బైలుదేరిన గోదావరి అంజిరెడ్డి ఇందిరా పార్క్ దెగర నిరద్యోగుల కోసం 24 గంటల ఉపవా…

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం..

రూ. 19,02,204 లక్షల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం…

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు..

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పార్టీ కుటుంబ సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని…

తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు తూట్లు పొడుస్తున్న కేసీఆర్ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు తూట్లు పొడుస్తున్న కేసీఆర్ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన 24 గంటల ఉపవాస దీక్షకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర…

You cannot copy content of this page