నిరుద్యోగుల కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి

Spread the love

నిరుద్యోగుల కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి . నిర్వహించిన 24 గంటల ఉపవాస దిక్షకు మద్దతుగా పఠాన్ చెరు నుంచి బైలుదేరిన గోదావరి అంజిరెడ్డి

ఇందిరా పార్క్ దెగర నిరద్యోగుల కోసం 24 గంటల ఉపవా దీక్షకు బైలుదేరిన దుబ్బాక పాలక్ శ్ర అంజిరెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యరాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మరియు బూత్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి మరియు బూత్ అధ్యక్షులు ఎస్. రాజు జగన్ గౌడ్.యాదిరెడ్డి కిష్టరెడ్డి రమేష్ గుప్తా. వెంకట్ రెడ్డి.జయపాల్ రెడ్డి.లక్ష్మణ్ గౌడ్. రాములు. శేఖర్ గౌడ్. రాంబాబు.నాగిరెడ్డి. సత్యనారాయణ.చెందు. లక్ష్మణ్ రావు అమృత. బాలాజీ.తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page