సోనియా గాంధీ విజయభేరి సభ సన్నాహక సమావేశం లో రాగిడి

Spread the love

ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ డివిజన్లో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అధ్యక్షతన వారి నివాసంలో ఏర్పాటుచేసిన సోనియా గాంధీ విజయభేరి బహిరంగ సభ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విజయభేరి సభ ఉప్పల్ నియోజకవర్గం ఇన్చార్జిగా కొలను హనుమంతు రెడ్డి హాజరు కావడం జరిగింది.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కొలను హనుమంత రెడ్డి , రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈనెల 17వ తారీఖున తుక్కుగూడలో నిర్వహించే విజయభేరి సభకి శ్రీమతి సోనియా గాంధీ ముఖ్యఅతిథిగా విచ్చేయుచున్నారు కావున పెద్ద ఎత్తున పది లక్షల మందితో కనివిని ఎరుగని రీతిలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని, అలాగే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అమ్మగారికి గారి కి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత యువజన డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఎస్ టి ఎస్ సి డిక్లరేషన్, రేపు బీసీ డిక్లరేషన్ మరియు ప్రధానంగా రేపు సోనియా గాంధీ గారు ఐదు హామీలను ప్రకటించబోతున్నారు కావున మనందరం సంఘటితమై ఈ విజయభేరి సభను విజయవంతం చేయాలని వారు తెలియజేశారు.

ఉప్పల్ నియోజకవర్గం నుండి వేలాదిగా విజయభేరి సభకి తరలి వెళ్లాలని సమావేశంలో రాగిడి లక్ష్మారెడ్డి నిర్ణయించడం జరిగింది

ఈ కార్యక్రమంలో
టిపిసిసి డెలిగేట్ మేకల శివారెడ్డి,నాచారం పార్టీ ఇంచార్జ్ మేడల మల్లికార్జున్ గౌడ్, ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజిరెడ్డి,రాఘవ రెడ్డి, మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ పొలిపాక అంజయ్య, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పతి కుమార్, మల్లాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ వంగెటి సంజీవరెడ్డి, హబ్సిగూడ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సుధాకర్రెడ్డి, రామంతపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహ్మద్ రఫీక్, కాలేరు నవీన్, టీపిసిసి సభ్యులు వినోద్ ముదిరాజ్, టిపిసిసి మైనారిటీస్ జనరల్ సెక్రెటరీ సంజయ్ జైన్, టిపిసిసి మైనారిటీ జనరల్ సెక్రెటరీ షేక్ మదర్ వలి, సుధాకర్ శెట్టి, చిల్కానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, దాసరి కృష్ణ, బుగురుల రమేష్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మైనారిటీస్ చైర్మన్ అబ్దుల్ రషీద్ అషు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ గణేష్ నాయక్, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రెటరీ వంజరి సంతోష్, ఎయిమ్స్ చైర్మన్ షబ్బీర్ అలీ,ఉప్పల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షులు రమేష్ నాయక్,

హబ్సిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కిషన్ నాయక్, తెలంగాణ రాష్ట్రం మహిళా నాయకురాలు కల్పనా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి జమీల బేగం, ఉప్పల్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి, చర్లపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ యాదవ్, ఉప్పల్ ఎస్సీ సెల్ చైర్మన్ హెచ్ఆర్ మోహన్, మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి సాయి బాబా, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి సాల్మన్ బాబు, నవీన్ రెడ్డి, రాజు నాయక్, భాను గౌడ్, లాజర్, ఎండి రిజ్వాన్,మురళి కృష్ణ ముదిరాజ్, శ్యాం కుమార్, స్టార్ రెడ్డి, రాజేష్, మల్లేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గం ఏ బ్లాక్ మైనారిటీస్ చైర్మన్ జాంగిర్, సాయి ముదిరాజ్, హబ్సిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ధర్మేందర్ నాయక్, ఉప్పల్ నియోజకవర్గం బి బ్లాక్ మైనారిటీస్ వైస్ చైర్మన్ జహీరుద్దీన్, ఉప్పల్ డివిజన్ మైనారిటీస్ చైర్మన్ గజ్జల రాజు, సాయి ముదిరాజ్ నిర్మల రెడ్డి, మంజుల, రామారెడ్డి, మున్ని బేగం, లీలావతి, సుజాత నాయక్, లక్ష్మి, ఈశ్వరి, దిలీప్ శంకర్, ఖదీర్, వంశి యాదవ్, శ్రావణ్ కుమార్, నవీన్ నాయక్, యశ్వంత్, గొల్లూరి ప్రభాకర్, షేక్ షబ్బీర్, ఇమ్రోస్ ఖాన్, రాకేష్, శ్రీకాంత్ నాయక్, మదన్, అజీజ్, కార్తీక్, వాసు, లక్ష్మణ్, నరేష్, శివ, సుమన్, కళ్యాణ్, శరత్, రాజ్ కుమార్ గౌడ్ సన్నీ గౌడ్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page