112వ రోజు ప్రగతి యాత్ర…

15 కోట్ల వ్యయంతో నిజాంపేట్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. బస్తీ దావాఖన, వైకుంఠ ధామం , ఓపెన్ జిమ్, క్రీడా ప్రాంగణం, అంగన్వాడీ కేంద్రం, నినింటో థీమ్ పార్క్, కమ్యూనిటీ హాల్లు,…

అధికారుల నిర్లక్ష్యం, కబ్జాదారుల ఇష్టారాజ్యం,పేద ప్రజలకు శాపం

అధికారుల నిర్లక్ష్యం, కబ్జాదారుల ఇష్టారాజ్యం,పేద ప్రజలకు శాపం.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. అసలే మట్టి రోడ్డు ఆపైన వర్షాలకు నీళ్లు పారుతు ప్రజల రాకపోకలకు ఇబ్బందిపడుతుంటే గాజులరామరంలో కబ్జాదారులు క్వారీలను అర్ధరాత్రి సమయంలో పెద్దపెద్ద తిప్పర్ల ద్వారా అధిక లోడ్డు…

క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్‌ చేసిన చంద్రబాబు

దిల్లీ: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు.. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను…

హరీశ్వర్ రెడ్డి స్వగృహం పరిగి లో వారి పార్థీవ దేహానికి మంత్రులు హరీశ్ రావు,నివాళులర్పించిన

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్వర్గీయ హరీశ్వర్ రెడ్డి స్వగృహం పరిగి లో వారి పార్థీవ దేహానికి మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డిలతో కలసి పూల మాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ .…

బి జె పి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణమ్మ ఆధ్వర్యాన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ను కలిసిన రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటి సభ్యులు

బి జె పి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి శ్రీ డి కె అరుణమ్మ ఆధ్వర్యాన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ను కలిసిన రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటి సభ్యులు వాల్మీకీ బోయల ను ఎస్ టి జాబిత లో…

షేక్ పేట గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్:ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలోరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ గదిలో వినాయకుడిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం…

ప్రజాప్రతినిధులు,స్థానిక డివిజన్ వాసులతో కలిసి పాద యాత్ర నిర్వహించడం జరిగింది.

ఎమ్మెల్యే కేపీ వివేకానంద , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కమీషనర్ రామకృష్ణ రావు ప్రజాప్రతినిధులతో 7,11,12,13,&14 వ డివిజన్ల పరిధిలో ప్రగతి యాత్ర లో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్లు ప్రణయ…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

కుటుంబ సమేతంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆయన తనయుడు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి మంత్రి వెంట వెంకటేశ్వర సందర్శించుకున్న ఘట్కేసర్ మున్సిపాలిటీ…

సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 4 కోట్ల 69 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్,గోకుల్ ప్లాట్స్, సిద్ధివినాయక…

You cannot copy content of this page