నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, రోడ్డు వైండింగ్ పనులను త్వరితగినగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్.…

కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను నిలదీస్తూ ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ

కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను నిలదీస్తూ ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్ష లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

శ్రీనివాస్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ

శ్రీనివాస్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; చింతల్ 128 డివిజన్ పరిధి శ్రీనివాస్…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బేబీ పాండ్ ను బాలానగర్ డీసీపీ శ్రీనివాస రావు , అడిషనల్ డీసీపీ సత్యనారాయణ , ఏసీపీ శివ భాస్కర్ , సీఐ వెంకటేష్…

ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్

హైదరాబాద్:ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు టికెట్లపై రాయితీలు కూడా ప్రకటిస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో శుభ వార్త అందించింది. బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.…

మంత్రి మల్లారెడ్డి సమక్షంలో రాంపల్లి 3వ వార్డు చెందిన పలు కాలనీవాసులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

ధ్వర్యంలో మూడో వార్డు పరిధిలోని సాయి దుర్గా రెసిడెన్సి , గోకుల్ నగర్ ,డి ఎస్ ఆర్ కాలనీ, తారక ఎంక్లేవ్ ,లకు చెందిన సుమారు 300 మంది కాలనీ అసోసియేషన్ సంఘం సభ్యులు , కాలనీవాసులు , మహిళలు భారీ…

భారతదేశంలోని ప్రతి గ్రామం ఆరోగ్యంగా ఉండేదుకే ‘ఆయుష్మాన్ భవ’-ఎంపీపీ వైయస్సార్

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ లో ప్రభుత్వ ఆస్పటల్లో దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ఆయుష్మాన్ భవ’ పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు రాష్ట్ర ఎంపీపీల ఫారం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు…

సోనియా గాంధీ విజయభేరి సభ సన్నాహక సమావేశం లో రాగిడి

ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ డివిజన్లో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అధ్యక్షతన వారి నివాసంలో ఏర్పాటుచేసిన సోనియా గాంధీ విజయభేరి బహిరంగ సభ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విజయభేరి సభ…

బిఆర్ఎస్ పాలనలో యువత భవిత ఆగమాయే-ఎంపీపీ వైయస్సార్

బిఆర్ఎస్ పాలనలో యువత భవిత ఆగమాయే-ఎంపీపీ వైయస్సార్ లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి..? నిరుద్యోగ భృతి హామీ ఏమైంది? కొలువులు భర్తీ చేయమంటే ఉన్న ఉద్యోగాలు ఊడబీకిండు రాష్ట్ర యువత కొలువులకు నోచుకోక అలమటిస్తున్నారు కెసిఆర్ ప్రభుత్వం యువతను గంజాయికి,మద్యానికి బానిసలను చేస్తోంది…

తెలంగాణ సాయుధ పోరాట పేటెంట్ హక్కు కమ్యూనిస్టులకే.సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు ఉమా మహేష్, కీలుకాని లక్ష్మణ్.

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నేడు షాపుర్ నగర్ లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్ స్టాఫ్ వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బారతదేశానికి స్వాతంత్రం వచ్చినా నిజాం పరిపాలనలో ఉన్న…

You cannot copy content of this page