దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు

దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు …… సాక్షిత : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపటాన్చెరులో ఘనంగా శ్రీ శివ పంచాయతన, హనుమ నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలురెండు కోట్ల 20 లక్షల రూపాయలతో జీర్ణోదరణభారీ సంఖ్యలో హాజరైన…

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదిన సందర్భంగా భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG లో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ లలిత పోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన…

మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ లో ఓం శాంతి బ్రహ్మ కుమారీ వారి నూతన భవన నిర్మాణం

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ లో ఓం శాంతి బ్రహ్మ కుమారీ వారి నూతన భవన నిర్మాణం కొరకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా…

మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్, ఇంద్ర నగర్,JPN నగర్ కాలనీ లలో రూ. (182.50 లక్షలు) ఒక కోటి ఎనభై రెండు లక్షల యాబై వేల రూపాయల అంచనావ్యయం

సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్, ఇంద్ర నగర్,JPN నగర్ కాలనీ లలో రూ. (182.50 లక్షలు) ఒక కోటి ఎనభై రెండు లక్షల యాబై వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు…

రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129డివిజన్ పరిధి లోని సూరారం సంజయ్ గాంధీ నగర్ కి చెందిన ఎం.డి.సిరాజ్ మిత్ర బృందం కేంద్ర ,రాష్ట్ర వైప్యాలను నిలదీస్తున్న టి.పి.పి.సి.అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్…

ఆశీర్వదించండి.. రాజన్న రాజ్యం తెస్తా : వైఎస్ షర్మిల

ఆశీర్వదించండి.. రాజన్న రాజ్యం తెస్తా : వైఎస్ షర్మిల * సాక్షిత అమరచింత*: తెలంగాణలో మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన కావాలంటే ప్రజలు తనను ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గెలిపిస్తే, రాజన్న రాజ్యం తెస్తానని ఆ…

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. * …….. సాక్షిత…

మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్, ఇంద్ర నగర్,JPN నగర్ కాలనీ లలో రూ. (182.50 లక్షలు) ఒక కోటి ఎనభై రెండు లక్షల యాబై వేల రూపాయల అంచనావ్యయం

సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్, ఇంద్ర నగర్,JPN నగర్ కాలనీ లలో రూ. (182.50 లక్షలు) ఒక కోటి ఎనభై రెండు లక్షల యాబై వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు…

పారిశుధ్యం పై అవగాహాన సదస్సు నిర్వహించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి *.

పారిశుధ్యం పై అవగాహాన సదస్సు నిర్వహించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి *. …… సాక్షిత : బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి GHMC సిబ్బందితో కలిసి డివిజన్ లో పని చేస్తున్న స్వచ్ఛ్ ఆటో…

నూతన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

నూతన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . *……… సాక్షిత శేరిలింగంపల్లి డివిజన్*: పరిదిలోగల గోపీనగర్ కాలనీలో నూతనంగా చేపట్టే భూగర్భ డ్రైనేజీ పనులను శేరిలింగంపల్లి డివిజన్ కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక కాలోనివాసులతో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE