పారిశుధ్యం పై అవగాహాన సదస్సు నిర్వహించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి *.

Spread the love

పారిశుధ్యం పై అవగాహాన సదస్సు నిర్వహించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి *.

……

సాక్షిత : బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి GHMC సిబ్బందితో కలిసి డివిజన్ లో పని చేస్తున్న స్వచ్ఛ్ ఆటో రిక్షా కార్మికులతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేస్తూ స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు అలాగే ప్రతి ఒక్కరి తమఇంటి లోని చెత్తను స్వచ్ఛ్ ఆటోలలో వేసేవిధంగా చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ GHMC అధికారులకు ఆదేశించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాయకులు దేవులపల్లి కృష్ణమూర్తి,రంగంపేట్ శ్రీనివాస్ ముదిరాజ్,ఎలిజాల యాదగిరి,సింగజోగి రామేశ్వర్,ప్రేమ్ కుమార్,కారింగుల నాగరాజ్ గౌడ్ మరియు GHMC ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ అధికారి అశ్విని, శానిటేషన్ అధికారి లింగ రెడ్డి SFA’లు భోళా శంకర్,ప్రకాష్,మూర్తి,యాదగిరి తో పాటు డివిజన్ పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛ్ ఆటో ట్రాలీల కార్మికులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page